రాష్ట్రీయం

సింహాచలేశునికి 16వేల టెంకాయల మొక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, అక్టోబర్ 13: ఒడిశాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే గురువారం సింహాచలేశుని దర్శించుకుని అరుదైన మొక్కు తీర్చుకున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా సొరిడా నియోజక వర్గం ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వాయ్ గురువారం సింహాద్రినాథునికి పదహారువేల నూట ఎనిమిది టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. 2014 ఎన్నికల్లో విజయం కోసం మొక్కుకున్న ఎమ్మెల్యే అ మొక్కును కుటుంబ సభ్యులతో పాటు వచ్చి సింహాచలేశునికి చెల్లించుకున్నారు.