రాష్ట్రీయం

నేడు హైదరాబాద్‌కు శ్రీనివాస్ మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: అమెరికాలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం సోమవారం హైదరాబాద్ చేరనుంది. రాత్రి 9.00లకు శంషాబాద్ విమానాశ్రయానికి శ్రీనివాస్ మృతదేహం చేరుకునే అవకాశం ఉందని మృతుడి బంధువులు తెలిపారు. శ్రీనివాస్ భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మల్లంపేట్ స్మశాన వాటికలో ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. గత బుధవారం రాత్రి అమెరికాలోని కాన్సాస్ సిటీలో ఓ జాతి విద్వేష అమెరికన్ దారుణంగా జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే.