రాష్ట్రీయం

8నుంచి తిరుపతిలో నందినాటకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: ఈ నెల 18 నుంచి నంది నాటకోత్సవం -2015ను తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో 18న ప్రారంభమై 27వ తేదీతో ముగుస్తుందని ప్రభుత్వం శుక్రవారం జివో జారీ చేసింది. నంది నాటకోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా గుర్తిస్తూ ఆ జివో పేర్కొంది.