రాష్ట్రీయం
సిమెంట్ పైపులు పడి యువకుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 October 2017
శాంతినగర్, అక్టోబర్ 22: జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్ల గ్రామంలోని ఎత్తిపోతల పథకం పనుల్లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ పైపులు మీద పడి రాజారామ్ (25) మృతి చెందారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు జరుగుతుండగా పైపులు అమర్చే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మృతుడు విశాఖ జిల్లా వాసి. ప్రాజెక్టు అధికారులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాజోళి ఎస్సై తెలిపారు.