రాష్ట్రీయం

వేసవిలో 148 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: రానున్న వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని 148 ప్రత్యేక రైళ్లను వివిధ గమ్యస్ధానాలకు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-రక్సాల్-సికింద్రాబాద్ మధ్య 26 సర్వీస్‌లు, కాచిగూడ-టాటానగర్-కాచిగూడ మధ్య 42, హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్ మధ్య 36, సికింద్రాబాద్-బరాని-సికింద్రాబాద్ మధ్య 44 సర్వీస్‌లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లన్నీ ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు నడిచే విధంగా షెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది.