బిజినెస్
దూసుకుపోయిన స్టాక్మార్కెట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 May 2019
ముంబయి: స్టాక్మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఎగ్జిట్పోల్స్ ఎన్డీఏకు పట్టం కట్టడంతో స్టాక్మార్కెట్లు దూసుకువెళ్లాయి. సెనె్సక్స్ ఏకంగా 900 పాయింట్లు పైకి ఎగబాకింది. డాలర్తో రూపాయి మారకం విలువ సైతం అమాతం 70 పైసల వరకు పుంజుకుంది. ట్రేడింగ్ ఆరంభంలోనే 962 పాయింట్ల మేర ఎగసిన బీఎస్ఈ సెన్సెక్స్ 1,434 పాయింట్లు లాభపడి 39,365 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు లాభపడి 11,830 వద్ద ముగిశాయి. రూపాయి విలువ కూడా బలపడింది.