బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కార్పొరేట్ వర్గాలకు ఊతాన్ని ఇస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. దేశీయ కార్పొరేట్ సంస్థలకు పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్‌మార్కెట్ సూచీలు పెరిగాయి. ఒక్కరోజే సెనె్సక్స్ 2000 పాయింట్లుకు పెరుగుదల నమోదు చేసుకుంది. సెనె్సక్స్ 38 వేల 378 పాయింట్లను తాకింది. నిఫ్టీ 11 వేల 381 పాయింట్లకు చేరుకుంది.