బిజినెస్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం 35,515,58 వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకొని 36,279.33 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 22 పాయింట్లు కోల్పోయి 36,351 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 23 పాయింట్ల నష్టంతో 10,957 వద్ద ముగిసింది.