రాష్ట్రీయం

దంపతుల అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్టణం: కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలోగల మామిడితోటలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడాన్ని గ్రామస్తులు గుర్తించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొల్లూరు ప్రసాద్‌, లక్ష్మీప్రసన్న అనే దంపతులు మామిడితోటలో మృతిచెంది ఉన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.