ఆంధ్రప్రదేశ్‌

వడ్డీల బాధతో మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించి, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది. అల్లవరం మండలం బోధన్‌కుర్రుపాలెం లో బుధవారం లక్ష్మి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన ప్రారంభించారు.