ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసమే పట్టుబడుతున్నాం: సుజనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకే తాము కేంద్రంతో పట్టుబడుతున్నట్లు మంత్రి సుజనా చౌదరి బుధవారం తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం కసరత్తు జరుగుతున్నప్పటికీ తమ డిమాండ్‌ను మరచిపోలేదన్నారు. సుజానాతో పాటు టిడిపి ఎంపీ సిఎం రమేష్ ఇక్కడ కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చలు జరుపుతున్నారు. విభజన చట్టంలో హామీలు, రైల్వే జోన్, ఎపి అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంపు, కేంద్రం రాయితీలు తదితర విషయాలపై వీరు చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని సుజనా, రమేష్ తెలిపారు.