తెలంగాణ
రెండు రాష్ట్రాల్లో వడదెబ్బకు 11 మంది బలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 April 2016
హైదరాబాద్: పగటి ఉష్ణోగ్రతలు అధికం కావడంతో వడదెబ్బకు లోనై ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో శనివారం 11 మంది మరణించారు. అనంతపురం, కరీంనగర్ జిల్లాల్లో ముగ్గురేసి, శ్రీకాకుళం, కర్నూలు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు రోజుల పాటు వేడిసెగలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.