జాతీయ వార్తలు

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై సుప్రీం ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశంలో జరుగుతున్న పలు ఆందోళనలు, ఉద్యమాల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలందరికీ చెందిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైతే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలదే బాధ్యత అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.