జాతీయ వార్తలు
సుప్రీం తీర్పునే అమలుచేస్తాం:పినరయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 October 2018
కేరళ:శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టంచేశారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరిస్తూ..చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాల రక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.