జాతీయ వార్తలు

ఓటుకు నోటుపై సుప్రీంలో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు గురువారంనాడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని ఉదయ సింహ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మత్తయ్య తరపున వాదనలు వినిపించారు. అలాగే మత్తయ్యకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వాలని కోర్టు డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 29న చేపడతామని ధర్మాసనం తెలిపింది.