జాతీయ వార్తలు

మహిళల పిటిషన్‌ను విచారించనున్న సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శబరిమలైలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్న బిందు, కనకదుర్గ అనే మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు ప్రాణ హాని వుందని, రక్షణ కల్పించాలని వారు ఆ పిటిషన్‌లో కోరారు. సుప్రీం కోర్టు రేపు విచారణకు స్వీకరించనున్నది. ఈ ఇరువురు ఈనెల 2న అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన విషయం విదితమే. దీంతో హిందు సంస్థలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే.