జాతీయ వార్తలు

ఈసీకి, కేంద్రానికి సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వతీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ మాయావతి, యోగి ఆదిత్యానాథ్ మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ సూప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎన్నికల కోడ్ నియమావళికి సంబంధించిన కోడ్‌ను పరిశీలిస్తున్నామని, నాయకులపై చర్యలు తీసుకోలేమని ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తంచేస్తూ అధికారాలను సరిగా వినియోగించుకోవటంలేదని పేర్కొన్నది.