జాతీయ వార్తలు

రామజన్మ భూమి కేసు విచారణ రేపుముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రామజన్మ భూమి కేసు విచారణ రేపటితో ముగుస్తుంది. అయిదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం విచారణ జరపుతుంది. దసరా సెలవులుతో సోమవారంనాడు సైతం ఈ కేసును విచారించటం జరిగింది. ఇదిలావుండగా రేపటితో విచారణ పూర్తవుతుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. సున్నీ వక్ఫ్ బోర్డు తరపున సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ వాదించారు.