జాతీయ వార్తలు

శాంతి స్థాపనే లక్ష్యంగా భారత్-పాక్ చర్చల పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : శాంతి స్థాపనే లక్ష్యంగా దాయాది దేశంతో సంబంధాలపై దృష్టి పెట్టినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. లోకసభలో ఇవాళ ఆమె మాట్లాడుతూ పాకిస్థాన్‌తో సహకార సంబంధాలు కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.