జాతీయ వార్తలు
కాంగ్రెస్ ప్రవర్తన దురదృష్టకరం: సుష్మా స్వరాజ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 March 2018
న్యూఢిల్లీ : ఇరాక్లో భారతీయుల హత్యపై పార్లమెంటులో కాంగ్రెస్ ప్రవర్తన దురదృష్టకరమని గురించి ముందుగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దుయ్యబట్టారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హత్య చేసినట్లు ముందుగా పార్లమెంటుకు తెలియజేయడానికి కారణం ప్రోటోకాల్ అని తెలిపారు. ఈ సమాచారాన్ని ముందుగా తమకు ఎందుకు తెలియజేయలేదని మృతుల కుటుంబీకులు కొందరు ప్రశ్నిస్తున్న విషయాన్ని ప్రస్తాస్తూ ఈ వివరణ ఇచ్చారు. వీరిలో 38 మందికి చెందిన డీఎన్ఏ నమూనాలు సరిపోలినట్లు, ఒకరి డీఎన్ఏ నమూనా 70 శాతం జత కలిసిందని వివరించారు. మరణాలపై రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ను దుయ్యబట్టారు.