జాతీయ వార్తలు

నిర్భయ కేసులో దోషులను వెంటనే ఉరి తీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: నిర్భయ కేసులో దోషులను వెంటనే ఉరి తీయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో స్వాతి స్పందించారు. అత్యాచారానికి పాల్పడిన ప్రతి ఒక్కరికి మరణశిక్ష విధించాలి. మరెవరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా గట్టి హెచ్చరికలు పంపాల'ని స్వాతి అన్నారు. జైలు అధికారులు వేధించడం వల్లే వినయ శర్మ ఆత్మహత్యకు ప్రయత్నించాడని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు.