ఆంధ్రప్రదేశ్‌

యువకుల మధ్య ఘర్షణ : ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం: స్థానిక మసీదు సెంటర్‌లో గురువారం అర్థరాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతిచెందాడు. మద్యం తాగిన సంపత్, షేక్ జానీల మధ్య ఈ గొడవ జరిగింది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి జానీపై సంపత్ చాకుతో దాడిచేశాడు. అడ్డుకోబోయిన ఇద్దరిపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ పిల్లి వెంకన్న(45) తాడేపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్రగాయాలపాలైన జానీ పరిస్థితి విషమంగా ఉంది.