జాతీయ వార్తలు

తమిళనాడులో ముందస్తు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తుపాను తీరం దాటే సమయంలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నది. 10 జాతీయ విపత్తు బృందాలను సిద్ధం చేసింది. 30,500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, తూత్తుకుడి వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.