జాతీయ వార్తలు

తత్కాల్ రుసుము పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ:రైలు ప్రయాణీకుల నుంచి తత్కాల్ టిక్కెట్లకు అదనపు రుసుమును వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మార్పు ఈనెల 25 నుంచి అమల్లోకి వస్తుంది. సెకెండ్ క్లాస్ సీట్లకు తప్ప స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలకు అదనపు ఛార్జీలు వసూలుచేస్తారు.