ఆంధ్రప్రదేశ్‌

వైకాపా ఎమ్మెల్యేల పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత శనివారం మధ్యాహ్నం వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విపక్ష నేత వైఎస్ జగన్ నాయకత్వంలో అసెంబ్లీ నుంచి ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకూ పాదయాత్ర జరిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ సమావేశాలకు అనుమతించాలని కోరుతూ వారు నినాదాలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ స్పీకర్ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.