రాష్ట్రీయం
టీడీపీ సీనియర్ నేత మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 15 February 2018
తిరుపతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఒకరు కోడూరు సుబ్బయ్య గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందారు. కాగా... కోడూరు సుబ్బయ్య కొడుకు బాలసుబ్రమణ్యం ప్రస్తుతం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. సుబ్బయ్య మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుబ్బయ్య ఇంటికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు.