జాతీయ వార్తలు
పార్లమెంట్ ఆవరణలో టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీల నిరసన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 March 2018
న్యూఢిల్లీ : పార్లమెంట్లో తెలుగుదేశం, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ర్టాలకు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందంటూ తెలుగుదేశం ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.