రాష్ట్రీయం

టీడీపీపై పవన్ మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగుదేశం పార్టీపై మరోసారి జనసేన అధినేత మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై లోకసభలో నిన్న వివిధ పార్టీలు వ్యక్తంచేసిన అభిప్రాయాలను తెలియజేస్తూ ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ప్రత్యేక హోదాను నీరుగార్చింది ఎవరు అని ప్రశ్నించారు. టీడీపీ ఒక్కసారి గతాన్ని గుర్తుచేసుకోవాలని అన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి చర్య ఐదుకోట్ల మంది ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని అన్నారు.