జాతీయ వార్తలు
ప్లకార్డులతో టీడీపీ ఎంపీల నిరసన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 30 July 2018

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలుచేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు మరోసారి ఆందోళన చేశారు. ప్లకార్డులు చేతబూని పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహాం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.