తెలంగాణ

లోకసభ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోకసభ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి గల్లంతవుతుందని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ స్థానం మజ్లీస్ ఆధీనంలో ఎప్పటి నుంచో ఉంటుందని, ఆ సీటు మినహా మిగిలిన 16 సీట్లలోనూ టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని, దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.