తెలంగాణ
లోకసభ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి గల్లంతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 13 December 2018
హైదరాబాద్: లోకసభ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి గల్లంతవుతుందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ స్థానం మజ్లీస్ ఆధీనంలో ఎప్పటి నుంచో ఉంటుందని, ఆ సీటు మినహా మిగిలిన 16 సీట్లలోనూ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.