జాతీయ వార్తలు
అన్నాడీఎంకే, టీడీపీ ఎంపీల నిరసన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 December 2018
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో టీడీపీ, అన్నాడీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులను ప్రదర్శించారు. కావేరీ నదిపై అక్రమంగా డ్యామ్ను కట్టరాదు అంటూ అన్నాడీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీలు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని వేయాలని కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.