జాతీయ వార్తలు
పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 2 January 2019
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించారని ఎంపీ అశోక్గజపతిరాజు మండిపడ్డారు.