ఆంధ్రప్రదేశ్
టీడీపీ శిబిరం నుంచి బాధితులు తరలింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 September 2019
గుంటూరు: స్థానిక అరండల్పేట శిబిరంలో ఉన్న వైకాపా బాధితులను వారి వారి స్వగ్రామాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో ఊరికి ఒక్కో బస్సును ఏర్పాటుచేసి తరలించే ప్రక్రియ చేపట్టారు. ఇదిలా వుండగా ఆర్డీఓ శిబిరం వద్దకు చేరుకుని బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వాంగ్మూలాలను సేకరించారు. తొలి విడతగా 35మందిని తరలించారు. ధైర్యంగా వారి స్వగ్రామాల్లో అడుగుపెట్టేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటుచేశారు. బాధితులంతా సాధారణ జీవితం గడిపేలా చర్యలు తీసుకున్నారు.