ఆంధ్రప్రదేశ్‌

టిడిపి జన చైతన్య యాత్రకు నేడు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నిర్వహించే జన చైతన్య యాత్రను ఆ పార్టీ అధ్యక్షుడు, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా వేమూరులో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కిలోమీటరు మేరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తారు. చైతన్య యాత్రకు పార్టీ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.