ఆంధ్రప్రదేశ్‌

పార్లమెంటులో గట్టిగా అడగాలి: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, పథకాలకు నిధుల కేటాయింపులు వంటి విషయాల్లో ఎంపీలు పార్లమెంటులో గట్టిగా తమ వాణి వినిపించాలని టిడిపి అధినేత, ఎంపి సిఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ ఆదివారం జరిగిన టిడిపి పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక రైల్వేజోన్, రాష్ట్ర విభజన బిల్లులో ఇచ్చిన హామీల గురించి కేంద్రం వద్ద బలంగా తమ వాదనలు వినిపించి అనుకున్నవి సాధించాలని ఆయన అన్నారు. టిడిపికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, బిజెపి ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.