రాష్ట్రీయం

సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ 1.25 బిలియన్ భారత ప్రజలకు డిజిటల్ గుర్తింపు కార్డులున్నాయన్నారు. 60 లక్షల మంది పౌరులను డిజిటల్ అక్షరాస్యులను చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు..కానీ అలా జరగలేదన్నారు. రోబోల ప్రవేశం నూతన సాంకేతికతలో గొప్ప మార్పని రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.