రాష్ట్రీయం

కేరళ చిన్నారులకు బాలామృతం సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: కేరళ చిన్నారుల ఆకలిబాధలు తీర్చేందుకు రూ.52.5 లక్షల విలువ చేసే వంద మెట్రిక్‌ టన్నుల బాలామృతం ఆహారాన్నితెలంగాణ ప్రభుత్వం కేరళకు తరలించనుంది. ముఖ్యమంత్రి ఆదేశానుసారం పౌష్టికాహారాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక విమానంలో కేరళకు తరలిస్తున్నారు. సైనిక విమానం వద్దకు వెళ్లే బాలామృతం వాహనాలను తెలంగాణ ఫుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయేంద్ర బోయే, ఛైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.