ఆంధ్రప్రదేశ్‌

27న తెలంగాణలో మోదీ సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల ప్రచారం ఊపందుకోవటంతో బీజేపీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈనెల 27న ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలోని నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గోనున్నారు. అలాగే అమిత్ షా ఈనెల 24 రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుని వరుసగా ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు.