తెలంగాణ

మధ్యప్రదేశ్‌కు తెలంగాణ మంత్రుల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ మంత్రుల బృందం శుక్రవారం మధ్యప్రదేశ్‌కు బయల్దేరింది. పలు జలాశయాలు, ఎత్తిపోతల పథకాలను మంత్రులు పరిశీలిస్తారు. శనివారంనాడు మధ్యప్రదేశ్ సిఎం. చౌహాన్‌తో భేటీ అవుతారు. మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ బృందంలో ఉన్నారు.