ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా జిల్లాలో దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో మంగళవారం అర్ధరాత్రి దాటాక దుండగులు ఓ ఇంట్లో వృద్ధ దంపతులను కత్తులతో బెదిరించి 13 కాసుల బంగారం, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. బుధవారం ఉదయం సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.