ఆంధ్రప్రదేశ్‌

పెద్ద శేషవాహనంపై ఊరేగిన పద్మావతి అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : తిరుపతి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు అమ్మవారు పెద్ద శేష వాహనంపై ఊరేగారు. అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఏడుపడగల వాహనంపై సర్వాలంకార భూషితయైన అమ్మవారు భక్తులకు అభయప్రదానం చేశారు.