ఆంధ్రప్రదేశ్
అధికార యంత్రాంగం అప్రమత్తం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 14 December 2018
విజయవాడ: కోస్తాంధ్రకు తుపాను ముప్పు పొంచివుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధం చేసింది. తుపాను సంభవించే ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను సిద్ధం చేశారు. అధికారులు 1100 కాల్సెంటర్ నుంచి తుపాన్ జాగ్రత్తల సందేశాలను అందించే ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీరంలోని ఆరు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.