తెలంగాణ

ఆటోను ఢీకొన్న టిప్పర్: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇసుక లోడుతో అతివేగంగా వెళుతున్న టిప్పర్ ఓ ఆటోను ఢీకొనగా ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం గచ్చిబౌలి ఇంద్రానగర్ వద్ద జరిగింది. టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఆటోలో వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని, పరారైన టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.