జాతీయ వార్తలు

ఇక టిప్పు సుల్తాన్ వేడుకలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: యెడ్డీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యెడియూరప్ప ప్రకటించారు. ఇకపై టిప్పుసుల్తాన్ వేడుకలు నిర్వహించవద్దని ఆయన కర్ణాటక సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ తానే ఈ వేడుకలను ప్రారంభించానని, టిప్పు సుల్తాన్ తొలి స్వాతంత్ర సమరయోధుడని అన్నారు. 2014 నుంచి కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు.