ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్టప్రతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 September 2018
తిరుమల: తిరుమల శ్రీవారిని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఉప రాష్టప్రతికి మంగళావాయిద్యాల నడుమ టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు పండితులు వేదాశ్వీరవచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఉప రాష్టప్రతిగా ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చానని అన్నారు.