జాతీయ వార్తలు

ట్రాక్‌లపైకి వరదనీరు: రైళ్ల రాకపోకలకు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌గఢ్: ఒడిస్సా రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో భారీ వర్షాలకు రైల్వే ట్రాక్‌లపైకి కూడా వరదనీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాలుమస్కాస్టేషన్ వద్ద హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వరద నీటిలో చిక్కుకుపోయింది. బోగీలోకి నీరు వచ్చి చేరింది.