ఆంధ్రప్రదేశ్‌

ట్రాక్టర్ బోల్తాపడి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప జిల్లా వేమూరు మండలం నల్లచెరువు వద్ద గురువారం ఉదయం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఓ మహిళ మరణించగా, 12 మంది గాయపడ్డారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లచెరువులోని భైరవ స్వామి ఆలయాన్ని సందర్శించుకొని వీరంతా ట్రాక్టర్‌లో వస్తూండగా ఈ ప్రమాదం జరిగింది.