ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం జిల్లాలో తప్పిన ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 February 2017
శ్రీకాకుళం: . జిల్లాలోని ఆముదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్, పొందూరు సమీపంలో గురువారం పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరిగింది. ఇది గమనించిన గ్యాంగ్మ్యాన్ అప్రమత్తంగా వ్యవహరించి, అధికారులకు సమాచారం అందించాడు దీంతో ఆ మార్గంలో వచ్చే రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అటుగా ప్రయాణించాల్సిన రైళ్లను ఆముదాలవలస, చీపురుపల్లి స్టేషన్లలో ఆపివేశారు. అప్రమత్తంగా వ్యవహరించిన గ్యాంగ్మ్యాన్ను రైల్వే అధికారులు అభినందించారు.