ఆంధ్రప్రదేశ్
అమెరికా బీచ్లో తెలుగు విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 February 2016
తిరుపతి: అమెరికాలోని న్యూపోర్ట్ బీచ్ వద్ద తిరుపతికి చెందిన ప్రవీణ్ అనే ఎంఎస్ విద్యార్థి మృతదేహం బుధవారం సాయంత్రం కనుగొన్నారు. తిరుపతిలో ఉంటున్న గల్లా నాగేశ్వరరావు కుమారుడైన ప్రవీణ్ అమెరికాలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 1నుంచి ఆ విద్యార్థి అదృశ్యం కాగా, మృతదేహం బీచ్లో లభించడంతో ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.