తెలంగాణ

తెరాసలోకి సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి:మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి తెలంగాణ రాష్టస్రమితిలో చేరారు. ఆమెతోపాటు 9 మంది కౌన్సిలర్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధికోసం అందరూ ఏకతాటిపైకి రావాలని కేసిఆర్ పిలుపునిచ్చారు.